నందిగామలో ప్రజాదర్బార్ కు వినతుల విలువ

64చూసినవారు
నందిగామలో ప్రజాదర్బార్ కు వినతుల విలువ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నీయోజకవర్గం కంచికచర్ల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కంచికచర్ల పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఎమ్మెల్యే సౌమ్య ను స్వయంగా కలిసి తమ సమస్యలను తెలిపారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన సౌమ్య వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్