నందిగామను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పనిచేశాం: ఎమ్మెల్యే

537చూసినవారు
నందిగామను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పనిచేశాం: ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని 10 వ వార్డు పాత కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఆదివారం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి ఇంటికి తిరుగుతూ, సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నందిగామ మరింత అభివృద్ధి చెందాలనే దృక్పథంతో రోడ్లను, డివైడర్, సెంట్రల్ లైటింగ్ తో ఆధునీకరిం అన్నారు.

సంబంధిత పోస్ట్