ముసునూరు: నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

74చూసినవారు
ముసునూరు: నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు
ఆధార్ నివాసం, పేర్లు తదితర మార్పు, చేర్పులకు ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ఈనెల 22 నుంచి 25 వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జి. రాణి సోమవారం తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో రమణక్క పేటలో, 24, 25 తేదీల్లో చెక్కపల్లి గ్రామ సచివాలయంలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్