నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం 29 తారీఖున సోమవారం 10: 30కు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి మంగ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, మండలంలోని ఎంపీటీసీలు అందరూ తప్పకుండా హాజరై సమావేశాన్ని జరిపి విజయవంతం చేయాలని ఆమె కోరారు.