నూజివీడులో వైసీపీ పార్టీలోకి పలువురు చేరిక

1512చూసినవారు
నూజివీడులో వైసీపీ పార్టీలోకి పలువురు చేరిక
నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో ఆదివారం పలువురు వైసీపీ పార్టీలోకి చేరారు. ఇటీవల వైసిపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య అనుచరులందరూ ఎమ్మెల్యే సమక్షంలో వైసిపి పార్టీకి తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో పలువురికి ఎమ్మెల్యే, వైసీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్