నూజివీడు: రూ.4500కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు; మంత్రి

64చూసినవారు
నూజివీడు: రూ.4500కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు; మంత్రి
'పల్లె పండుగ' కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4500 కోట్ల రూపాయలతో 30 వేల అభివృద్ధి పనులను గ్రామాలలో చేపడుతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. 'పల్లె పండుగ' కార్యక్రమంలో నూజివీడు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. పోతురెడ్డిపాలెంలో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు మంత్రి పార్థసారధి శంఖుస్థాపన చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్