విజయవంతమైన నూజివీడు త్రిబుల్ ఐటీ ఎన్సిసి ఎండోమెంట్

66చూసినవారు
విజయవంతమైన నూజివీడు త్రిబుల్ ఐటీ ఎన్సిసి ఎండోమెంట్
హాస్టల్ గ్రౌండ్లో ఫోర్ ఆంధ్ర బెటాలియన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎస్సిసి ఎన్రోల్మెంట్ నిర్వహించారు. దీనిలో భాగంగా వారికి ఎత్తు, బరువు, పరుగుపందెం, ఫిజికల్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలను నిర్వహించారు. ఏఓ మేజర్ స్వాతి పాండే, ఎస్. ఎమ్. రాజాపాల్, జి. సి. ఐ. ఊర్మిళ, పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక దృఢత్వం కూడా ఎంతో అవసరమని అభినందించారు.

సంబంధిత పోస్ట్