చాట్రాయిలో అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం

52చూసినవారు
చాట్రాయిలో అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం
చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో వేంచేసి ఉన్న లక్షమ్మ అంకమ్మ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతిష్ట మహోత్సవ ముహూర్తం ఆలయ కమిటీ. ఖరారు చేసింది. సుమారు 104 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన శ్రీ లక్ష్మమ్మ అంకమ్మ వారి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయం నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమ్మవారి విగ్రహాలు దేవాలయ ప్రాంగణంలోనే ఉన్న పొంగలి గదిలో భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్