సంజీవని వైద్యాలయంలో దన్వంతరి వార్డు ప్రారంభోత్సవం

55చూసినవారు
మొవ్వ మండలం కూచిపూడిలోని సిలికానాంద్ర సంజీవని వైద్యాలయంలో శనివారం దన్వంతరి వార్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్