చీటిల పేరుతో మోసం - లబ్ధిదారులు గగ్గోలు

51చూసినవారు
పెడనలో చీటీలు పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. బుధవారం బాధితుల తెలిపిన వివరాల మేరకు పెడనకు చెందిన కాగిత శివకుమార్ అనే వ్యక్తి వద్ద చీటీలు అధిక వడ్డీలు పేరుతో తమను మోసం చేశాడని బాధితులు తెలుపుతున్నారు. తమలాంటివారు 20 నుంచి 25 మంది ఉన్నారని తక్షణం అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్