జీఎస్బి రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
జీఎస్బి రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరు గ్రామంలో తరకటూరు నుండి గుంటూరు రాస్తా వరకు రూ.35లక్షలతో జీఎస్బి రోడ్డుకు శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శుక్రవారం శిలాఫలకం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్