అర్తమూరు గ్రామంలో పర్యటిస్తున్నా కాగిత

67చూసినవారు
అర్తమూరు గ్రామంలో పర్యటిస్తున్నా కాగిత
పెడన పట్టణం శనివారం నాడు బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో పెడన నియోజకవర్గం జనసేన - బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ పార్టీల శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ, సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను అర్తమూరు గ్రామం ప్రజానీకానికి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్