తెన్నేరులో వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం

78చూసినవారు
తెన్నేరులో వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో శుక్రవారం వరద బాధితులకు జుజ్జువరపు చంటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ముప్పా రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు యార్లగడ్డ రాజ, గ్రామ సర్పంచ్ జుజ్జువరపు ఏలీశా, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్