జగ్గయ్యపేట కేంద్రంగా గంజాయి సరఫరా

563చూసినవారు
జగ్గయ్యపేట నియోజకవర్గం కేంద్రంగా హైదరాబాద్ కు గంజాయి సరఫరా జరుగుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరాం తాతయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారో అందరికి తెలుసని గంజాయి తాగి పెనుగంచిప్రోలులో ఇరు వర్గాల ఘర్షణ జరిగిందని టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే గంజాయి మూలాలు కూకటి వేళ్ళతో పెకాలిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్