గ్రంధి రాము మృతి ఆర్యవైశ్యులకు తీరనిలోటు

83చూసినవారు
గ్రంధి రాము మృతి ఆర్యవైశ్యులకు తీరనిలోటు
ఆర్యవైశ్య ప్రముఖుడు గ్రంధి రామకృష్ణ అలియాస్ రాము మృతి ఆర్యవైశ్యులకు తీరనిలోటు అని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు వ్యాఖ్యానించారు. మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన గ్రంధి రాము మృతదేహాన్ని వెంట్రప్రగడ వీరాంజనేయులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్