ఏ. కొండూరులో ఘనంగా వేణుగోపాల స్వామి ఆలయం ప్రతిష్ట

70చూసినవారు
ఏ. కొండూరు మండలం గొల్లమందల రాధా రుక్మిణి వేణుగోపాలస్వామి ఆలయం ధ్వజ స్తంభం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు దాడి రామారావు, వేణుగోపాల స్వామి ధ్వజ స్తంభం కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా క్రేన్ సహాయంతో గ్రామ పెద్దలు దాడి రామారావు, కమిటీ వారు, ఎంపీటీసీ పిన్నిబోయిన రజిని మల్లేశ్వరరావు లు ధ్వజస్తంభం కార్యక్రమం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేశారు.

సంబంధిత పోస్ట్