శిథిలావస్థలో నరసాపురం పశువైద్యశాల

82చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో విస్సన్నపేట మండలం నరసాపురం పశు వైద్యశాల శిధిలావస్థలో కొట్టుమిట్టాడుతుంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పశువైద్యశాలలోకి వర్షపు నీరు వచ్చి పడ్డాయి. ఈ ఆసుపత్రి ఇప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువైద్యం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్