గంపలగూడెం కట్టలేరు వాగుపై వరద నీటిలో ప్రయాణం

78చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుపై కొనసాగుతున్న శుక్రవారం వరద నీరు ప్రవహిస్తుంది. వరదనీటిలో ప్రమాదం అంచున ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. ఎదురెదురుగా వాహనాలు రావడంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు బిక్కిబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్