తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లు

54చూసినవారు
ఉపాధి పథకంలో వైసీపీ నేతల అవినీతి మేత వ్యవహారాలు సామాజిక తనిఖీల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లు పొంది పేదలకు అందాల్సిన ప్రభుత్వ సొమ్ము అప్పనంగా దిగమింగేసిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఒక్క మోపిదేవి మండలంలోనే దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 96మంది అనర్హులను బుధవారం గుర్తించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్