శరవేగంగా కొనసాగుతున్న పనులు

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలివితీరిన అమ్మవారి దేవస్థానం దేవీ నవరాత్రి ఉత్సవాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఘాట్ రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఘాట్ రోడ్డు దెబ్బతినడంతో ముందుగా ఘాట్ రోడ్డు పనులకు శ్రీకరం చుట్టారు. మరో వారం రోజుల్లో దసరా ఉత్సవాలు కి భక్తులు రావడంతో ముందుగా ఘాట్ రోడ్డు పనులను పూర్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్