బాధితులకు అండగా ఉంటామనిమంత్రులు హామీ

79చూసినవారు
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేనిఉమామంగళవారం పరామర్శించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదే విధంగా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేవినేని ఉమా మాట్లాడుతూ జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకు అండగా ఉంటామనిమంత్రులు హామీఇచ్చారు.

సంబంధిత పోస్ట్