విజయవాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

74చూసినవారు
విజయవాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలోని ఆయన కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన పలువురు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. వాటిని మంత్రి స్వీకరించి సానుకూలంగా స్పందించారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్