విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి సంతాపం

81చూసినవారు
విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతికి సంతాపం
ప్రపంచ పారిశ్రామిక ధీరుడు, అత్యంత నిరాడంబరుడు, దేశం గర్వించదగ్గ ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ అధినేత, సమాజ సేవకులు, పద్మ విభూషణ్ దివంగత రతన్ టాటా మరణం పట్ల మహా కూటమి నాయకులు సంతాపం తెలిపారు. శుక్రవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సంధర్భంగా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం రతన్ టాటా మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్