వరద బాధితులకు ఆర్థిక సహాయం

72చూసినవారు
విజయవాడ 56 డివిజన్ పాత రాజేశ్వరి పేటలో బుడమేరు ముంపుకి గురైన బాధితులకు మా పశ్చిమనియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనాయకుల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. మంగళవారం 56వ డివిజన్ ప్రాంత ప్రజలకు ఇంటికి కావాల్సిన సరుకులు మరియు దుస్తులను పంపిణీ చేశారు. గత పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు గాను వరదలలో ఇంట్లో సామాను మొత్తం కొట్టుకుపోవడంతో రోడ్డున పడ్డ వరద బాధితులకు సహాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్