మోగిన బడిగంటలు.. విద్యార్థుల సందడి

50చూసినవారు
పాఠశాలలు సుదీర్ఘ వేసవి సెలవు తర్వాత గురువారం తెరుచుకున్నాయి. కొత్త ప్రభుత్వం. కొత్త విద్యా సంవత్సరంతో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభించారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా. రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవం ఉండటంతో విద్యాశాఖ పాఠశాలల రీఓపెనింగ్ను ఒక రోజు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్