విజయవాడ: దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి

66చూసినవారు
విజయవాడ: దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానంలో అమ్మవారి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. దసరా మహోత్సవాలు ఏర్పాటు ఎంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. నేడు మధ్యాహ్నానికి 60 వేల మంది పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, నిన్నటి వరకు 5లక్షల పైగా భక్తులు దర్శించుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్