జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే విరుపాక్షి

60చూసినవారు
జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే విరుపాక్షి
ఆలూరు నియోజకవర్గం లో రోడ్లు, నీళ్లు సమస్య తీవ్రంగా ఉండడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అని శుక్రవారం ఎమ్మెల్యే వీరుపాక్షి సత్వర చర్యల కోసం కలెక్టర్ కి జిల్లా పరిషత్ సమావేశంలో తెలపడం జరిగింది. నగరడోనా, వేదవతి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి, హంద్రీనీవా కెనాల్ కు తుమ్ ఏర్పాటుచేసి ఏబిసి కెనాల్ కు నీళ్లు అందించాలని నియోజకవర్గం లో ఉండే అన్ని రోడ్లకు మరమ్మతులు, గుంతలు పూడ్చాలని తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్