అవినీతి ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ

54చూసినవారు
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2021-22 విద్యార్థుల దగ్గర నుంచి కాండోనేషన్ ఫీజు వసూలు చేసి, విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయిఉదయ్ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులో డీవీఈఓ పరమేశ్వర్ కు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. విద్యార్థుల నుంచి రూ. 1. 05 లక్షలు చేశారని విచారణ జరిపించి, డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్