రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలి: ఎంపీ నాగరాజు

61చూసినవారు
రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలి: ఎంపీ నాగరాజు
విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవ ఆశీస్సులు ఉండాలని శనివారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గణనాథుడికి కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడారు. వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, విఘ్నేశ్వరుడి కరుణకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలన్నారు.

సంబంధిత పోస్ట్