వైసీపీని వీడి టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

71చూసినవారు
కల్లూరు అర్బన్ 32 వార్డ్ ముజఫర్ నగర్ కాలనీకి చెందిన నిర్మల, పెద్దక్క, ఆదిలక్ష్మి, సావిత్రి తో పాటు వైసిపి నుండి 50 కుటుంబాలు శనివారం నాడు గౌరు చరిత రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని గౌరు చరిత రెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకుడు తలారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్