వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

1879చూసినవారు
కల్లూరు 35వ వార్డు చింతల ముని నగర్కు చెందిన వైసీపీ కార్యకర్తలు మణి, సుంకులమ్మ, డీజే రఫీతో పాటు 100 మంది పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి సమక్షంలో ఆదివారం నాడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ గౌరు చరిత రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్