పత్తికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కె. ఈ. శ్యాంబాబు మండల కేంద్రమైన మద్దికెర లో గల మద్దమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలను ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. అనంతరం మద్దికెర బసినేపల్లి మదనంతపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మద్దికేర మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.