సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించండి

1916చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించండి
సౌత్ ఇండియా కాపు తెలగ బలిజ కులస్తుల కన్వీనర్ దాసరి రాము పత్తికొండ నియోజకవర్గం లో శనివారం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కె. ఈ. శ్యాం బాబుకు మద్దతు చేసి గెలిపించాలని కోరారు. పత్తికొండ జనసేన నాయకులు క్రాంతి కుమార్, ఖాజావలి, ప్రశాంత్, సలీం, ఆయనను పూలమాలలతో శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్