మోసపూరిత హామీలతో ప్రజలను జగన్ మోసం చేశారు

52చూసినవారు
మోసపూరిత హామీలతో ప్రజలను జగన్ మోసం చేశారు
గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామంలో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో జగన్ మోసం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టపాశం టీడీపీ నాయకులు గోవర్ధన్ నాయుడు, వెంకటేష్ ఆచారి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్