మైనార్టీ కాలనీ మహిళల మద్దతు

51చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలోని ముస్లీం మైనార్టీ కాలనీకి చెందిన పలువురు మహిళలు బీవీ స్వగృహానికి తరలివచ్చి బీవీ జయనాగేశ్వర రెడ్డిని కలిసి స్వచ్చందంగా గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి దివంగత బీవీ మోహాన్ రెడ్డి ఉన్న సమయంలో మైనార్టీకాలనీ ఏర్పాటైందని, దాని అభివృద్ధికి మీరందించిన సహకారానికి అండగా నిలవాలని తరలివచ్చినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్