బైపాస్ నిర్మాణ పనులను అడ్డుకున్న బాధితులు

84చూసినవారు
ఆదోని పట్టణ శివారులో శిల్పా సౌభాగ్య నగర్ సమీపంలో జరుగుతున్న బైపాస్ పనులను గురువారం బాధితులు అడ్డుకున్నారు. బాధితులు నాగరాజు, అశోక్, నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎవరో స్వార్థం కోసం బైపాస్ ప్లాన్ మార్చి లబ్ది పొందాలని చూడడం సబబు కాదన్నారు. పాత ప్లాన్ ప్రకారమే పనులు చేపట్టాలని గత ఐదేళ్లుగా అధికారులను కోరుతున్నామన్నారు. బాధితులకు న్యాయం చేసి పనులు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్