పురుగుమందు తాగి సాప్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య

3306చూసినవారు
పురుగుమందు తాగి  సాప్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య
ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు మెట్ట వద్ద పురుగుమందు తాగి సాఫ్ట్వేర్ ఇంజినీరు సోమవారం సూసైడ్ చేసుకున్నాడు. కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తికి చెందిన సౌరేశ్వర్రెడ్డి చెన్నైలో సాప్ట్వేర్ ఇంజినీరు స్వగ్రామానికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి వెళ్లే క్రమంలో ఆళ్లగడ్డలో దిగి కోటకందుకూరు మెట్ట వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన రైతులు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్