సిఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కోట్ల చిత్రపటానికి క్షీరాభిషేకం

58చూసినవారు
7 వేల రూపాయలు అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు అవ్వ తాతలకు పింఛన్ పంపిణీ కార్యక్రమం సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో వై. నాగేశ్వరావు యాదవ్ సహకారంతో ప్యాపిలీ పట్టణంలో సోమవారం వారి చిత్రపటానికి అవ్వ తాతలు అన్నదమ్ములు పాలాభిషేకం చేసి పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్