డోన్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

51చూసినవారు
డోన్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ వై చైర్మన్ జాకీర్ హుసేన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు దినేష్ గౌడ్, ఆర్ట్ రమణలు 16, 17వ వార్డులలో శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వారు వివరించారు.

సంబంధిత పోస్ట్