6న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి

84చూసినవారు
6న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి
బేతంచెర్ల నిత్యవసర వస్తువులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 6న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు అన్నారు. బుధవారం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్, అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్య అవసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి అన్నారు.

సంబంధిత పోస్ట్