స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం

1071చూసినవారు
స్వాతంత్య్ర సమరయోధుల సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలోని కొత్తపేట జడ్పీహెచ్ స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో ఇంచార్జ్  స్కూల్ హెచ్ యం బి. చంద్రుడు అద్యక్షతన మార్చి 23 న  స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖుదేవ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్