కోడుమూరులో 15 లీటర్ల నాటుసారా స్వాధీనం

62చూసినవారు
కోడుమూరు సెబ్ పోలీసుల దాడిలో 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సీఐ రామాంజనేయులు తెలిపిన వివరాలివి. స్టేషన్ పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో గురువారం వడ్డె మద్దిలేటి అనే వ్యక్తి వద్ద 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని అన్నారు. ఈదాడుల్లో సెబ్ ఎస్సై అలీబేగ్, సిబ్బంది శంకర్ నాయక్, వీరుపాక్షిరెడ్డి, సువర్ణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్