డిగ్రీ పరీక్షలకు 91 శాతం హాజరు

77చూసినవారు
డిగ్రీ పరీక్షలకు 91 శాతం హాజరు
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 91 శాతం హాజరు నమోదైందని వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉదయం సెషన్ లో జరిగిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలకు ముగ్గురు విద్యార్థులకు ముగ్గురు, మధ్యాహ్నం సెషన్ లే జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షలకు 1, 767 మందికి 1, 608 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్