కోడుమూరులో ఉత్సాహంగా వినాయక నిమజ్జనోత్సవం

64చూసినవారు
కోడుమూరు పట్టణంలో వాడవాడల్లో మూడు రోజుల పాటు పూజలు అందుకొన్న గణనాథుడిని భక్తులు సోమవారం నిమజ్జనం చేశారు. ఎస్సై ఏపీ శ్రీనివాసులు ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యరత్న, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ రామాంజనేయులు, ఏఎస్సై సురేంద్ర నిమజ్జన పూజా పాల్గొన్నారు. వినాయకున్ని ట్రాక్టర్లపై ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు, మేళతాళాలతో వీధుల గుండా ఊరేగించారు.

సంబంధిత పోస్ట్