కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా జయసుధ నామినేషన్

3337చూసినవారు
కర్నూలు పార్లమెంట్ స్థానానికి టీడీపీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు సతీమణి జయసుధ గురువారం కర్నూలు -18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ డా జి. సృజనకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వీరు వెంట శ్రేణులు, కురువ సంఘం నాయకులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్