మంత్రాలయం బరిలో 8 మంది అభ్యర్థులు

65చూసినవారు
మంత్రాలయం బరిలో 8 మంది అభ్యర్థులు
మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ అభ్యర్థులతోపాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్