బాలనాగిరెడ్డి దౌర్జన్యాలు ఇక చెల్లవు: బీజేపీ నేత

5767చూసినవారు
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దౌర్జన్యాలు మే 13 తర్వాత చెల్లని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న బాలనాగిరెడ్డి చేసిందేమయ్యా అంటే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలేనని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్