రమణీయంగా శ్రీ భీమరాయస్వామి రథోత్సవం

560చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో వెలసిన శ్రీ భీమరాయస్వామి రథోత్సవం సోమవారం అశేష భక్తవాహిణి నడమ రమణీయంగా సాగింది. ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు నాగరాజు స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని స్వామివారి రథంపై ప్రతిష్టించిన అనంతరం అశేష భక్తవాహిణి నడమ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్