ఎంపీ విజయ సాయిరెడ్డికి వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా

76చూసినవారు
రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి జర్నలిస్టుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ ఆదేశాలు మేరకు బుధవారం మంత్రాలయంలోని రాఘవేంద్ర సర్కిల్ లో ఏపీయుడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు జయరాజు ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్