మేకడోణ వలస బాట పట్టిన ప్రజలు

69చూసినవారు
మేకడోణ వలస బాట పట్టిన ప్రజలు
పెద్దకడబూరు మండలం మేకడొణ గ్రామంలో 50 వాల్మీకి కుటుంబాలు మంగళవారం తెలంగాణకు రాష్ట్రానికి వలస బాట పట్టారు. గ్రామంలో ఉపాధి లేక పసి పిల్లలతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి పత్తి పంట తీయడానికి వెళ్లారు. నారా లోకేష్ యువగళoలో రాయలసీమలో వలస నిర్మూలిస్తారని చెప్పారు , కానీ ఇప్పటివరకు స్పందించలేదు ఇప్పటికైనా నారా లోకేష్ స్పందించి రాయలసీమ ప్రాంతంలో వలసలు వెళ్ళే ప్రజలను ఆపి ఉపాధి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్